• Home » Nadendla Manohar

Nadendla Manohar

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..

Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్‌ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ

Nadendla Manohar: పవన్ కల్యాణ్  లక్ష్యమిదే.. మంత్రి నాదెండ్ల మనోహర్  కీలక వ్యాఖ్యలు

Nadendla Manohar: పవన్ కల్యాణ్ లక్ష్యమిదే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

 Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్‌గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Minister N Manohar : ఆ బియ్యం విలువ   2.23 కోట్లు

Minister N Manohar : ఆ బియ్యం విలువ 2.23 కోట్లు

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి సంబందించిన గోదాముల్లో మాయమైన బియ్యం విలువ రూ.1.7 కోట్లు కాదని, రూ.2.23 కోట్లకు..

Amaravati: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలే: మంత్రి నాదెండ్ల..

Amaravati: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలే: మంత్రి నాదెండ్ల..

కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.

Manohar: ఆ లెక్కలపై తేల్చుకుందాం రండి.. వైసీపీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్

Manohar: ఆ లెక్కలపై తేల్చుకుందాం రండి.. వైసీపీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్

ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌ సోమవారం సాయం త్రం.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి