• Home » Nadendla Manohar

Nadendla Manohar

Manohar: ఆ లెక్కలపై తేల్చుకుందాం రండి.. వైసీపీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్

Manohar: ఆ లెక్కలపై తేల్చుకుందాం రండి.. వైసీపీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సవాల్

ధాన్యం అమ్మకాల్లో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు అందించేందుకు టార్బాన్లు సైతం మొదటిసారి అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించామని అన్నారు.

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

AP GovT Ration Rice : రేషన్‌ బియ్యానికి రెక్కలు!

పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

CM Chandrababu: సోషల్ మీడియా పోస్టులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా పోస్టులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదని నాదెండ్ల చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌ సోమవారం సాయం త్రం.....

Minister Nadendla: రైతులు కంగారు పడి వారి చేతిలో మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల..

Minister Nadendla: రైతులు కంగారు పడి వారి చేతిలో మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల..

గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను సైతం ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించినట్లు మంత్రి నాదెండ్ల మహోహర్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి రాకముందే రైతులు కళ్లల్లో ఆనందం కనపడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలబడేందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

AP NEWS: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వైసీపీ అనుకూల డీఎస్పీల తొలగింపు

AP NEWS: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వైసీపీ అనుకూల డీఎస్పీల తొలగింపు

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సిట్‌లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Nadendla Manohar : ‘రేషన్‌’లో భారీ కుంభకోణం

Nadendla Manohar : ‘రేషన్‌’లో భారీ కుంభకోణం

‘కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్‌ టన్నుల (13.10 లక్షల క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించాం. దీనిపై సిట్‌ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.

Nadendla Manohar : రేషన్‌ మాఫియాపైసీఐడీ విచారణ

Nadendla Manohar : రేషన్‌ మాఫియాపైసీఐడీ విచారణ

కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Minister N. Manohar : ధాన్యం కొనుగోలులో  దళారులొద్దు

Minister N. Manohar : ధాన్యం కొనుగోలులో దళారులొద్దు

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు.

minister Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌తో తగ్గిన రెవెన్యూ రాబడి

minister Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌తో తగ్గిన రెవెన్యూ రాబడి

మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు వైసీపీ నేతలు కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ చేయడం....

తాజా వార్తలు

మరిన్ని చదవండి