Home » Nadendla Manohar
వైసీపీ (YCP GOVT) ప్రభుత్వంపై జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు (Nadendla Manohar) గుప్పించారు. ఏపీలోనే అతి పెద్ద స్కామ్ జగనన్న కాలనీలు అని నాదెండ్ల ఆరోపించారు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు జనసేన అధినేత పవన్ చేయూతనందించారు.
చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చీ.. జగనన్న కాలనీలు కట్టిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని...
సీఎం జగన్ వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
రైతు భరోసా కేంద్రాలే రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్గా మారాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
: ప్రజల బాధలు తెలుసుకొనే ఓపిక లేదుగానీ... ఫోన్ చేసి చెబితే సమస్యలు తీరుస్తారా? అని జనసేన (janasena) నేత నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)పై దాడి చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.