• Home » Nadendla Manohar

Nadendla Manohar

Varahi yatra: రెండవ విడత పవన్ వారాహి యాత్ర మొదలయ్యేది అక్కడి నుంచే..

Varahi yatra: రెండవ విడత పవన్ వారాహి యాత్ర మొదలయ్యేది అక్కడి నుంచే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

Pawan Kalyan : మురళీధరన్‌తో పవన్ భేటీ.. 15 నిమిషాల పాటు సాగిన చర్చ

Pawan Kalyan : మురళీధరన్‌తో పవన్ భేటీ.. 15 నిమిషాల పాటు సాగిన చర్చ

ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మురళీధరన్‌తో కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. నేడు పవన్ మరికొందరు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.

Nadendla Manohar: కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు

Nadendla Manohar: కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు

రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Nadendla Manohar: వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర

Nadendla Manohar: వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ఊహించిన దాని కన్నా విజయవంతం అయ్యిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

AP News: వారాహి యాత్ర పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్

AP News: వారాహి యాత్ర పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్

వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్‌ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కత్తిపూడి జంక్షన్

Pawan Kalyan: ‘వారాహి’ వస్తోంది..!

Pawan Kalyan: ‘వారాహి’ వస్తోంది..!

జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు.

Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు

Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు ముహూర్తం ఖరారు

జనసేన అధినేత పవన్కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జూన్ రెండో వారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.

Janasena: పొత్తులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే: మనోహర్‌

Janasena: పొత్తులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే: మనోహర్‌

వచ్చే ఎన్నికల్లో పొత్తులు కేవలం వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌...

Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!

నాదెండ్ల మనోహర్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈయన్ను ప్రస్తుతం జనసేన పార్టీలో నంబర్-2గా అభిమానులు, కార్యకర్తలు పిలుచుకుంటున్నారు. ఎంతో మంది నేతలు వచ్చిపోతున్నా..

AP News: ‘గాల్లో ప్రయాణిస్తుంటే... హైవేపై వాహనాలు నిలిపివేయడం ఏమిటి?’

AP News: ‘గాల్లో ప్రయాణిస్తుంటే... హైవేపై వాహనాలు నిలిపివేయడం ఏమిటి?’

సీఎం జగన్ (CM Jagan) గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి