Home » Nadendla Manohar
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
జమిలీ ఎన్నికలపై జనసేన(Janasena) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది పెద్దలు కృషి చేశారని జనసేన(Janasena) నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు.
వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే దాడులు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోలీసు కేసులను జనసేన నాయకులు, సైనికులు తట్టుకున్నారు. నాయకులు కూడా ప్రెస్మీట్లకు పరిమితం కావద్దు. క్షేత్ర స్థాయిలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మురళీధరన్తో కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. నేడు పవన్ మరికొందరు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ఊహించిన దాని కన్నా విజయవంతం అయ్యిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కత్తిపూడి జంక్షన్
జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు.