• Home » Nadendla Manohar

Nadendla Manohar

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Andhrapradesh: మహిళల ఆర్యోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం, పార్టీలు ఎంతో శ్రద్ద వహిస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభత్వం 13 లక్షల కోట్ల అప్పులను మిగిల్చి వెళ్లినా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని అతికష్టం మీద అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లో అమలు అవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలెండర్ పథకమని అన్నారు.

 Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Andhrapradesh: మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్లను ఎప్పటి నుంచి పొందవచ్చు అనే విషయాన్ని వెల్లడించారు. ఏ విధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్‌‌‌కు పొందవచ్చు అనే విషయాన్ని కూడా మంత్రి నాదెండ్ల తెలిపారు.

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..

నాదెండ్ల తనిఖీలతో హడల్‌!

నాదెండ్ల తనిఖీలతో హడల్‌!

రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ కొవ్వూరు మండలం కాపవరంలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి తొలి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించేందుకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం విజయవాడ కారులో బయలుదేరుతూ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించేశారు.

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.

Nadendla Manohar: జగన్ విమర్శలు  చేయడం సిగ్గుచేటు

Nadendla Manohar: జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటు

Andhrapradesh: వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు.

Necessary goods: వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభం

Necessary goods: వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభం

Andhrapradesh: వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ‌ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి