• Home » Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla: వారిపై కఠిన చర్యలు.. మంత్రి నాందెడ్ల మాస్ వార్నింగ్

Minister Nadendla: వారిపై కఠిన చర్యలు.. మంత్రి నాందెడ్ల మాస్ వార్నింగ్

ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.

Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం

Good News: ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం

నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు విలవిల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించింది.

Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెంపు

Janasena: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెంపు

జనసేన (Janasena) క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

Andhrapradesh: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు.

Nadendla Manohar: ఈరోజు పేద ప్రజలకు పెద్ద పండుగ

Nadendla Manohar: ఈరోజు పేద ప్రజలకు పెద్ద పండుగ

Andhrapradesh: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..

పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు.

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

Nadendla Manohar : సీఐడీకి రేషన్‌ మాఫియా కేసు

‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.

Minister Manohar: రేషన్ సరకుల్లో లోపంపై అధికారులను నిలదీసిన మంత్రి మనోహర్..

Minister Manohar: రేషన్ సరకుల్లో లోపంపై అధికారులను నిలదీసిన మంత్రి మనోహర్..

గొల్లపూడి(Gollapudi) మండల్ లెవల్ స్టాక్(MLS)పాయింట్‌ను పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరకుల్లో(Ration Goods) నాణ్యతా లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్‌పై ఆయన మండిపడ్డారు.

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

Nadendla Manohar : మోసం చేస్తే సహించం

రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి