• Home » Nadendla Manohar

Nadendla Manohar

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

‘హాయ్‌’ అంటే చాలు ధాన్యం కొంటాం!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేశామని, రైతుల సమయం వృథా కాకుండా వాట్సప్‌ ద్వారా సేవలందిస్తున్నామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

AP News: ధాన్యం కొనుగోలు మరింత ఈజీగా.. ఎలాగంటే

AP News: ధాన్యం కొనుగోలు మరింత ఈజీగా.. ఎలాగంటే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ధాన్యం కొనుగోలు కోసం ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సేవలను ఉపయోగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నంబర్‌కు వాట్సాప్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

Whatsapp Number:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..

Whatsapp Number:రైతులు.. ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం రైతులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో వలే.. ధాన్యం విక్రయించేందుకు గంటలు గంటలు సమయం వృథా చేసుకోకుండా చక్కటి సదుపాయాన్ని కల్పించింది. ధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Nadendla: ఏపీలో దీపం 2 పథకం ప్రారంభం ఎప్పుడో చెప్పిన మంత్రి నాదెండ్ల

Andhrapradesh: మహిళల ఆర్యోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం, పార్టీలు ఎంతో శ్రద్ద వహిస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభత్వం 13 లక్షల కోట్ల అప్పులను మిగిల్చి వెళ్లినా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని అతికష్టం మీద అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లో అమలు అవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలెండర్ పథకమని అన్నారు.

 Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

Nadendla Manohar : సంక్షేమం, అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం

దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించిన విషయంపై చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏడు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 29 నుంచి లబ్ధిదారులు బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. రూ. 900 కోట్లు ముందుగానే గ్యాస్ కంపెనీలకు చెల్లించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Nadendla: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Andhrapradesh: మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్లను ఎప్పటి నుంచి పొందవచ్చు అనే విషయాన్ని వెల్లడించారు. ఏ విధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్‌‌‌కు పొందవచ్చు అనే విషయాన్ని కూడా మంత్రి నాదెండ్ల తెలిపారు.

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

Nadendla Manohar: జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది

ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. వంట నూనెల దిగుమతి దారులు సప్లై పెంచాలని, సరైన సమయంలో సప్లై అందించాలని కోరారు.

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

CM Chandrababu: నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చంద్రబాబు సమీక్ష..

నిత్యావసర వస్తువల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సీఎం సమీక్షించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై నిత్యావసర వస్తువల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువల..

తాజా వార్తలు

మరిన్ని చదవండి