Home » Mylavaram
మట్టి అక్రమ(Soil illegal Transport) రవాణా చేస్తున్న లారీలను స్థానికులు అడ్డుకోవడంతో ఎన్టీఆర్ జిల్లా(NTR Dist)లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మైలవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బ్యానర్ ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రగడ చోటు చేసుకుంది.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్పై ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో(Mylavaram) తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు.
ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది.
మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు.
మైలవరం పట్టణంలో నివాసాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం పట్టణంలోని పెద్దహరిజనవాడలో నాలుగు నివాసాల కూల్చివేతకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యాయి.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు పెద్ద షాక్ తగిలింది.
ఎన్టీఆర్ జిల్లా: రెడ్డిగూడెం ఎస్ఐ (SI)పై విచారణకు మైలవరం కోర్టు (Mylavaram Court) ఆదేశించింది. మేజర్లు అయిన వారు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటే వారి కుటుంబాన్ని...
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై గత కొన్నిరోజులుగా పంచాయితీకి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (CM Jagan Reddy) ...
సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే (Mylavaram MLA) వసంత కృష్ణ ప్రసాద్ (Vasanta Krishna Prasad) ఫ్లెక్సీలు కలకలం..