Home » Munugode Election
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్పై దాడి జరిగింది. ఆదివారం నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళ్తుండగా.. ఆమె కారును ముష్టిపల్లి, పెద్దాపురం గ్రామాల మధ్య
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించి గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు పండుగే పండుగ. ఇక దీపావళి పండుగకు ఓటర్లు ఏది అడిగితే అదే అన్న విధంగా ఆయా రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావత్లు కూడా కొనసాగుతున్నాయి.
‘‘తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది.. వాళ్లను సాదుకుంటారా..? సంపుకుంటారా..? ఆలోచించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు. మునుగోడు ఉప ఎన్నిక స్థానికుల కోసం కాదని తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం వచ్చిన ఎన్నిక అని తెలిపారు.
స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.
మునుగోడులో మాత్రం గత ఉప ఎన్నికలన్నింటికి భిన్నమైన పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్ అయింది.