Home » Mumbai
రూ.3 వేల కోట్ల రుణాల దారి మళ్లింపు, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పింది.
ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి.
మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.
ట్రక్కు డ్రైవర్ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
Floods 2005: నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
దారి తెలియకపోవడంతో ఓ మహిళ గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ వెళ్లింది. అయితే మార్గ మధ్యలో ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు కాస్తా.. నీటి గుంటలో పడిపోయింది. చివరకు ఏమైందంటే..
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది.
Viral Aura Dance: కొన్ని రోజుల క్రితం ఇద్దరూ ఖర్గర్ ఏరియాలో తమ బెంజ్ కారులో వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నజీమ్ కారు దిగి బోనెట్ పైకి ఎక్కింది. అల్ఫేష్ కారును ముందుకు పోనిచ్చాడు.
జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ-612 విమానం 18 నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేత లోపాన్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..