Home » Mulugu
నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగానూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) మేడారంలోని సమక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.
జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu MLA Sitakka) ధీమా వ్యక్తం
‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు.. చాలా ఏళ్లుగా నాకు వ్యక్తిగత పీఏగా ఉంటూ, నిన్న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం మాకు తీరని లోటు...
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేందుకు నేటి యువత వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తోంది. చట్టాలపై అవగాహన లేకుండా సంచలనం కోసం వారు చేస్తున్న వీడియోలు కేసులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
‘‘నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారు’’ అంటూ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు- డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు. తాను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదని, అక్రమ కేసులు పెట్టించలేదని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి.
ములుగు జిల్లా: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ ...