Home » Mulugu
ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్సైడ్గా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి.
ములుగు జిల్లా: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ ...
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. జనాన్ని పట్టించుకోని నాయకులను చూశాం. జనం బాధల్లో ఉంటే అలా వచ్చి వెళ్లిపోయే నాయకులు తెలుసు. కానీ జనం బాధను తన బాధగా, ప్రజల దుఖాన్ని తన కన్నీటిగా భావించే నాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క. కరోనా కఠిన పరిస్థితులైనా.. వరదలైనా.. నా జనం వెంటే నేను అని ఎమ్మెల్యే సీతక్క మరోసారి నిరూపించారు.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వర్షాలతో ఎంతోమంది నిరాశ్రయులవ్వగా.. మరెంతో మంది పునరావస కేంద్రాల నుంచి ఇంటికెళ్లలేని పరిస్థితి.! ఈ వర్షాలు, వరదలతో ఉమ్మడి వరంగల్ (Warangal) , ఖమ్మం జిల్లాల్లో (Khammam) మొత్తం 17 మంది మృతిచెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు...
వెంకటాపురం మండలం వీరభద్రవరం అడవుల్లో చిక్కుకున్న 83మంది పర్యాటకులు సురక్షితంగా బయటకు వచ్చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం(Venkatapuram) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84మంది పర్యాటకులు చిక్కుకున్నారు.
మణిపూర్లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు.
ములుగు: జిల్లాలో ఎంపిడీవోపై దాడి చేసేందుకు ఆరుగురు వ్యక్తులు యత్నించారు. స్కూటీపై వెళుతున్న తనను కారులో వెంబడించినట్లు పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal)పై దేశద్రోహం కేసు పెట్టారు. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ (Tadwai Police Station)లో కేసు నమోదు చేశారు.