Home » Mulugu
ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.
పత్తి, వరి కొనుగోలులో మోసాలకు పాల్పడుతున్న దళారులు, మిల్లర్లను రైతులు నిలదీయాలని మావోయిస్టు (జేఎండబ్ల్యూపీ)
ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) సమాయత్తం అవుతోంది. రేపటి నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ప్రణాళికలో భాగంగా రేపటి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది. ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్గాంధీ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ (Rahul Gandhi ) రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించునున్నారు.
నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) ములుగుకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చినందుకుగానూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) మేడారంలోని సమక్క సారక్క అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు.
జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu MLA Sitakka) ధీమా వ్యక్తం
‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు.. చాలా ఏళ్లుగా నాకు వ్యక్తిగత పీఏగా ఉంటూ, నిన్న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం మాకు తీరని లోటు...
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేందుకు నేటి యువత వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తోంది. చట్టాలపై అవగాహన లేకుండా సంచలనం కోసం వారు చేస్తున్న వీడియోలు కేసులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.