Home » Mukesh Ambani
‘ఎవరీ సామాన్యురాలు..? అపర కుబేరులు, అతిరథమహారథులు, అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధ్యక్షులు హాజరైన ఈ వేడుకకు ఈమెను ఆహ్వానించారంటే.. ఏదో ప్రత్యేకత ఉండాలి?’ అనుకున్నారంతా!.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు.
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) లాభం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్ఐఎల్ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో
ఇటీవలే వివాహ చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా(Ananth Ambani Radhika Merchant) మర్చంట్ పెళ్లి తరువాత తొలిసారి గుజరాత్లోని జామ్నగర్కు వెళ్లారు.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani)ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. అయితే చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అత్యంత వైభవోపేతంగా, అట్టహాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. కొత్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. తన గ్రూమ్స్మెన్కు అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు! ‘గ్రూమ్స్మెన్’ అంటే.. పెళ్లికొడుకు
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రపంచంలో పేరుగాంచిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో ఘనంగా జరుగుతోంది. 3 రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.