Home » MS Dhoni
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ ఫీట్ నమోదు చేశాడు. 17 ఏళ్లలో లెజెండ్ మహేంద్ర సింగ్, కింగ్ విరాట్ కోహ్లీ చేయలేదు. అలాంటి పని హిట్మ్యాన్ చేస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కమ్బ్యాక్ తర్వాత అదరగొడుతున్నాడు. మునుపటి రేంజ్లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్లతో మెరుస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్తో ఆకట్టుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రిస్మస్ సంబరాలను వినూత్నంగా జరుపుకొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్న మహీ.. తన కుమార్తె జివా కోసం శాంటాక్లాజ్ వేషం ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Christmas 2024: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సంబురాలు మిన్నంటాయి. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలతో పాటు ఇళ్లను లైట్లతో అలంకరించుకుంటున్నారు. తమ కోరికలను నెరవేర్చాలని యేసును కోరుకుంటున్నారు.
Cricket News: లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడాలని యంగ్ ప్లేయర్లే కాదు.. తోపు ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. అతడితో ఆడితే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని భావిస్తుంటారు. అలా మాహీ గైడెన్స్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో స్టార్లుగా మారిన వాళ్లూ చాలా మందే ఉన్నారు.
Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు అతడు గుడ్బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.
ధోనీతో ఉన్న కాంట్రవర్సీపై ఎల్ఎస్జీ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా స్పందించాడు. ఈ సందర్భంగా ఈ మిస్టర్ కూల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీతో తనకున్న అనుబంధం, కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాల్సి రావడం వంటి విషయాలపై గొయెంకా మాట్లాడాడు.
ధోనీ జట్టులో హర్భజన్ సింగ్ దాదాపు 15 ఏళ్లపాటు సభ్యుడిగా ఉన్నాడు. 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అయితే, ధోనీని టార్గెట్ చేస్తూ గతంలో చేసిన ఓ కామెంట్ వీరిద్దరి మధ్యా అగ్గిరాజేసింది...
MS Dhoni: టీమిండియా లెజండ్ మహేంద్ర సింగ్ అంటే కీపింగ్-బ్యాటింగ్ మాయాజాలం, అద్భుతమైన నాయకత్వమే గుర్తుకొస్తాయి. కానీ తనలో మరో టాలెంట్ కూడా ఉందని ప్రూవ్ చేశాడు మాహీ. భార్య సాక్షితో కలసి మాస్ డ్యాన్స్తో అదరగొట్టాడు.
MS Dhoni-Jharkhand High Court: ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.