• Home » MP Candidate

MP Candidate

Liquor Scam: మద్యం స్కాంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర

Liquor Scam: మద్యం స్కాంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర

మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి, అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది.

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

Politicians Clash: ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.

ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు.

ఆ హత్యతో సంబంధం లేదు

ఆ హత్యతో సంబంధం లేదు

రాజధాని అమరావతిలోని వెలగపూడి దళిత కాలనీలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ వెల్లడించారు.

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

‘‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది.

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

రాజ్యసభలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీయే ఎంపీల సంఖ్య 113.

Delhi : మంత్రులు రెండు నెలలు జీతాలు తీసుకోరు

Delhi : మంత్రులు రెండు నెలలు జీతాలు తీసుకోరు

హిమాచల్‌ ప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటోంది.

Vasanth Rao Chavan: హైదరాబాద్‌ కిమ్స్‌లో నాందేడ్‌ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ కన్నుమూత

Vasanth Rao Chavan: హైదరాబాద్‌ కిమ్స్‌లో నాందేడ్‌ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నాందేడ్‌ లోక్‌సభ ఎంపీ వసంతరావ్‌ చవాన్‌ (70) సోమవారం కన్నుమూశారు.

 MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్‌

విగ్రహాల ధ్వంసం విచారకరం: థరూర్‌

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సోమవారం కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి