Home » Mother
కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.
తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలే. ఎదిగిన సరే బిడ్డలపై మమకారం చూపిస్తుంటారు. కళ్లముందు దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరిగింది.
ఫోన్లలో రారాజు ఐ-ఫోన్. మొబైల్ ధర కూడా అంతేలా ఉంటుంది. మంచి ఫీచర్స్, యాంటీ వైరస్ ఉండటంతో సాధారణ ఫోన్ల కన్నా రెట్టింపు ధర ఉంటుంది. కొత్త మోడల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఐ ఫోన్ లవర్స్ వెయిట్ చేసి మరి కొనుగోలు చేస్తారు. ఐ ఫోన్ అనేది స్టేటస్ సింబల్. మిడిల్ క్లాస్ పీపుల్ కొనడం, వాడటం సాధ్యం కాదు. మరి పూలు విక్రయించే వారు కొనడం సాధ్యమేనా.. లేదు.. కానీ ఓ యువకుడు మొబైల్ కోసం పట్టుబట్టాడు.
ఓ వైపు గ్రామస్థుల ఎత్తిపొడుపు మాటలు, మరో వైపు ఒంటరి బతుకులు భరించలేక ఆత్మహత్యే శరణ్యమని భావించిన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
తల్లి చనిపోయిన బాధలో ఉంటే.. కొడుకే హంతకుడంటూ పోలీసులు అరెస్టు చేశారు. నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) 161 ప్రకారం నేరాంగీకార పత్రం(కన్ఫెషన్) ఆధారంగా చార్జ్షీట్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
కనీపెంచిన తల్లి.. అతడికి బరువైంది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స చేయాల్సింది పోయి.. అత్యంత నిర్దయగా రోడ్డు మీద పడేసి వెళ్లాడు! అయినా ఆమె ప్రాణం ఆ కొడుకు కోసమే తల్లడిల్లింది.
మంచిగా మాట్లాడి సర్వజనాస్పత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే మహిళ పోలీసులకు చిక్కింది. తన స్నేహితు రాలి కుమార్తె జిల్లా కేంద్రంలోని ప్రభుత సర్వజన ఆస్పత్రిలో కాన్పు కావడంతో ఆమెను చూడటానికి బాలింత తల్లితో పాటు వచ్చింది. రాత్రికి అక్కడే బాలింతకు తోడుగా పడుకుంది. స్నేహితురాలి కుమార్తెకు ఆరాత్రి ఎన్నో నీతులు చెప్పింది. చివరకు తెల్లవారుజామున పక్కన ఉన్న మరో బాలింత బిడ్డను ...
ప్రసవం సమయంలో మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆస్పత్రులలో ఏ ఒక్క తల్లి, బిడ్డ చనిపోయినా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత నెలలో జిల్లాలో సంభవించిన మరణాలు, కారణాల గరించి ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది వివిధ కారణాలను చెప్పగా.. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాల విషయంలో నిర్లక్ష్యాన్ని ...
కంటేనే అమ్మ కాదని... అమ్మతనం అనేది గుండెల్లో నుంచి రావాలని అంటారు రక్షా జైన్. అందుకే ఏ తల్లి బిడ్డయినా తన బిడ్డగానే భావిస్తారు ఆమె.