• Home » Mother

Mother

TG NEWS: పెద్దపల్లి కాలేజీలో ఆసక్తికర సన్నివేశం.. తల్లి, కొడుకు ఒకే క్లాస్

TG NEWS: పెద్దపల్లి కాలేజీలో ఆసక్తికర సన్నివేశం.. తల్లి, కొడుకు ఒకే క్లాస్

తల్లి కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇంతకు తల్లి కొడుకుతో ఎందుకు చదవాల్సి వస్తోంది.

Vikarabad: అమ్మా.. నన్ను చంపొద్దే.. ప్లీజ్‌..!!

Vikarabad: అమ్మా.. నన్ను చంపొద్దే.. ప్లీజ్‌..!!

వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.

Warangal: తల్లడిల్లిన బాలింత!

Warangal: తల్లడిల్లిన బాలింత!

ఆస్పత్రిలో బెడ్‌ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

Delhi : పాలిస్తూనే ప్రాణం తీసింది!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

Mahabubabad: కొడుకు మృతితో ఆగిన సవతి తల్లి గుండె

తాను కన్నతల్లి కాకపోయినా పెంచి పెద్ద చేసిన కుమారుడి మరణాన్ని సవతి తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మృతదేహం వద్ద ఏడుస్తూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి