• Home » Mother

Mother

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

Eluru District : ప్రియుడితో కలిసి పిల్లలకు చిత్రహింసలు

ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!!

Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి.

Viral News: కవలలు విసిగిస్తున్నారని.. తల్లి చేసిన ఘోరం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Viral News: కవలలు విసిగిస్తున్నారని.. తల్లి చేసిన ఘోరం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Rajasthan: ఎంతో అపరూపంగా చూసుకోవాల్సిన బిడ్డల పట్ల ఆ తల్లి వ్యవహరించిన తీరు మాతృత్వానికి మాయని మచ్చగా నిలిచింది. అల్లరి చేయని పిల్లలు ఉండరు.. పసితనంలో వారి అల్లరే ఇంటిలో ఆనందాన్ని తెచ్చిబెడుతుంది. కానీ అల్లరి చేస్తున్నారని ఓ తల్లి తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురయ్యేలా చేసింది.

TG NEWS: పెద్దపల్లి కాలేజీలో ఆసక్తికర సన్నివేశం.. తల్లి, కొడుకు ఒకే క్లాస్

TG NEWS: పెద్దపల్లి కాలేజీలో ఆసక్తికర సన్నివేశం.. తల్లి, కొడుకు ఒకే క్లాస్

తల్లి కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇంతకు తల్లి కొడుకుతో ఎందుకు చదవాల్సి వస్తోంది.

Vikarabad: అమ్మా.. నన్ను చంపొద్దే.. ప్లీజ్‌..!!

Vikarabad: అమ్మా.. నన్ను చంపొద్దే.. ప్లీజ్‌..!!

వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.

Warangal: తల్లడిల్లిన బాలింత!

Warangal: తల్లడిల్లిన బాలింత!

ఆస్పత్రిలో బెడ్‌ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు

ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

Narayankhed: సెల్‌ఫోన్‌ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు

సెల్‌ఫోన్‌ కొనేందుకు రూ. 20 వేలు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడో కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి