• Home » Money

Money

AP Pension: ప్రొద్దుటూరులో ఫించన్ డబ్బుల మిస్సింగ్‌లో అసలు నిజం ఇదీ!

AP Pension: ప్రొద్దుటూరులో ఫించన్ డబ్బుల మిస్సింగ్‌లో అసలు నిజం ఇదీ!

Andhrapradesh: పింఛన్ల పంపిణీతో నిన్న(జూలై 1) రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనగా.. ప్రొద్దుటూరులో మాత్రం పెన్షన్ డబ్బులు మాయం అవడం తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే పింఛన్ డబ్బులు మాయంపై అసలు గుట్టును బయటపెట్టారు పోలీసులు. పెన్షన్ డబ్బులను ఎవరో దోచుకెళ్ళారంటూ సచివాలయం ఉద్యోగి చెప్పడం అంతా డ్రామానే అని ఖాకీలు తేల్చేశారు.

Online Payments: ఈ నిజం మీకు తెలుసా? జేబులు ఖాళీ చేస్తున్న క్యాష్‌లెస్ పేమెంట్స్..

Online Payments: ఈ నిజం మీకు తెలుసా? జేబులు ఖాళీ చేస్తున్న క్యాష్‌లెస్ పేమెంట్స్..

Cashless Payment: ప్రస్తుత టెక్ యుగంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపుల వినియోగం పెరిగింది. చాలా మంది ప్రజలు నగదును ఉపయోగించకుండా.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా ఎక్కువ చెల్లింపులు చేయడానికి ఇష్టపడుతున్నారు.

Vijayawada : ‘పది’ పాట్లు..!

Vijayawada : ‘పది’ పాట్లు..!

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..

Pension : పింఛన పెంపు అమలు

Pension : పింఛన పెంపు అమలు

పింఛన పెంపు అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు... ఆ మేరకు ఆ హామీ అమలుపై దృష్టి సారించారు. ఏప్రిల్‌, మే, జూన నెలల బకాయిలతో పాటు జూలై నెలతో కలుపుకుని చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పింఛన పెంచుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జీఎం నంబరు 43 జారీ చేశారు. జూన నెలలో పంపిణీ చేసిన రూ.86.80 కోట్లతో ..

PENSION PROBLEMS : పాపం వృద్ధులు.. పింఛన కోసం పాట్లు

PENSION PROBLEMS : పాపం వృద్ధులు.. పింఛన కోసం పాట్లు

పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.

Lok Sabha Elections: ఐటీ దాడులు...రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత

Lok Sabha Elections: ఐటీ దాడులు...రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో రూ.390 కోట్లు పట్టుబడగా, దానికంటే182 శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకూ పట్టుబడిన సొమ్ము దాదాపు రూ.1100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయం పన్ను వర్గాలు తెలిపాయి.

Post Office Shcemes: అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే రూ. 2.24 లక్షల వడ్డీ..

Post Office Shcemes: అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే రూ. 2.24 లక్షల వడ్డీ..

Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్‌ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!

LIQUOR : లెక్క ఇస్తేనే చుక్క!

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను (ఫోన పే, గుగూల్‌ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలను బంద్‌ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు

 PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్లకంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్(ED), సీబీఐ(CBI) సంస్థల పేర్లే అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ(Lok Sabha Elections) ఈ సంస్థల హాడావుడి అంతా ఇంతా లేదు. ఏమాత్రం సమాచారం అందినా.. వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి. కోట్లాది రూపాయలను ఈడీ, సీబీఐ సంస్థలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి