Home » Money
ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్ఫోనలు లాక్కోవడం, బెదిరించి ...
వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా నివేదికలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా (రాష్ట్ర రహదారులు, జిల్లా మేజర్ రోడ్లు) 68 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 383 కి.మీ. మేర రోడ్లు గుంతలమయమైనట్లు గుర్తించారు. మరమ్మతులకు ...
పీఎఫ్ అనేది ఉద్యోగులు వారి పదవీ విరమణ కోసం ఆదా చేసే ప్రభుత్వ పథకం. అయితే చాలా మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ మనీ ఎలా విత్ డ్రా తీసుకోవాలనే విషయం తెలియదు. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మీ PF ఖాతా నుంచి డబ్బును ఈజీగా ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలో మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బందిలో కొందరు వినాయక విగ్రహాలు విక్రయించే చోట డబ్బులు ఇవ్వాలని ఇస్తేనే విగ్రహాలు అమ్ముకోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు మున్సిపల్ కార్యాలయం సమీపాన, మార్కెట్ రోడ్డులో, రామిరెడ్డిపల్లె దారి, తేరు రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు.
‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
Post Office Scheme: ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సురక్షితమైన పెట్టుబడితో పాటు..
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ (mpox) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే mpox మొదటి కేసు ఆఫ్రికా వెలుపల స్వీడన్లో మొదటి కేసు నమోదైంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆఫ్రికా వెలుపల ఇదే మొదటి పాక్స్ కేసు అని WHO ధృవీకరించింది.
వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ వివాహిత బలై పోయింది. నలుగురిలో వడ్డీ వ్యాపారి చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఒక్కరంటే ఒక్కరు తమ పని పెండింగ్లో ఉంద ని అడిగే వారే లేడు. దీనికి మామూళ్లే ప్రధాన కారణం. ఎందుకంటే ఇక్కడ పనిని బట్టి మామూళ్ల వసూలు చేస్తున్నారు. ఈ తతంగమంతా పుట్లూరు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎక్కడినుంచో అధికారులు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం అధికారులను తమతమ స్థానాలకు ...
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.