• Home » Money Laundering Cases

Money Laundering Cases

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు

లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Money Laundering Case: సీఎం కూతురిపై ఈడీ కొరడా.. మనీ లాండరింగ్ కేసు నమోదు

Money Laundering Case: సీఎం కూతురిపై ఈడీ కొరడా.. మనీ లాండరింగ్ కేసు నమోదు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Hyderabad: బాబోయ్.. వాషింగ్ మెషీన్ నిండా నోట్ల కట్టలే..

Hyderabad: బాబోయ్.. వాషింగ్ మెషీన్ నిండా నోట్ల కట్టలే..

అనుమానాస్పద లావాదేవీలతో వేల కోట్ల రూపాయలు దేశం దాటించిన కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు

Supreme Court:  విచారణ లేకుండా నిందితులకు నిరవధిక జైలా?... ఈడీ తీరుపై సుప్రీం అసహనం

Supreme Court: విచారణ లేకుండా నిందితులకు నిరవధిక జైలా?... ఈడీ తీరుపై సుప్రీం అసహనం

మనీ లాండరింగ్ కేసుల్లో విచారాణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు బుధవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. విచారణ లేకుండా నిందితులను జైల్లలోనే ఉంచడం, డీపాల్డ్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడాన్ని నిలదీసింది.

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు

మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2018 మనీ ల్యాండరింగ్ కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద డీకే శివకుమార్‌పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ అనురుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది.

CM Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులు

CM Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులు

భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Vivo Money Laundering: మా సంస్థల పట్ల వివక్ష సరికాదు.. భారత్‌పై డ్రాగన్ కంట్రీ బుస్ బుస్

Vivo Money Laundering: మా సంస్థల పట్ల వివక్ష సరికాదు.. భారత్‌పై డ్రాగన్ కంట్రీ బుస్ బుస్

‘వివో’ మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి భారతదేశంపై డ్రాగన్ కంట్రీ చైనా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చైనా కంపెనీల పట్ల వివక్ష చూపవద్దని భారత్‌ను గట్టిగానే కోరిన చైనా.. తాము ఈ విషయాన్ని నిశితంగా...

Jacqueliene Fernandez: మనీలాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో జాక్వెలిన్ పరిస్థితేంటి?

Jacqueliene Fernandez: మనీలాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంతో జాక్వెలిన్ పరిస్థితేంటి?

కాన్-మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిక్కుకున్న విషయం తెలిసిందే. అతనితో సన్నిహితంగా మెలిగిన పాపానికి.. ఆమెకు ఈ నరకం తప్పట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు విచారణకు...

Arvind Kejriwal: ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

ED:మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన రూ.538 కోట్ల ఆస్తులు సీజ్..

ED:మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కి చెందిన రూ.538 కోట్ల ఆస్తులు సీజ్..

మనీలాండరింగ్(Money Laundering) కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కి(Jet Airways) చెందిన రూ.538 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టిస్తోంది. కెనరా బ్యాంక్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ(ED) విచారణ ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి