Home » Moinabad farm house
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santosh)పై హైకోర్టు స్టే పొడిగించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు (High Court) స్టే పొడిగించింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తరపున వాదించిన...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAS purchase case)లో సిట్ నోటీసులపై హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టు (High Court)కు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని ప్రభుత్వం అందజేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు బుసారపు శ్రీనివాస్కు నోటీసులిచ్చారు.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs poaching case) వ్యవహారంపై ఫామ్హౌస్ కేసు (Farmhouse case) లో విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. ఏపీ, హర్యానా, కేరళ (Haryana Kerala), కర్ణాటకతో పాటు హైదరాబాద్లో సిట్ తనిఖీలు చేస్తున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు చెందిన నందకుమార్ హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs Purchase) కేసులో నిందితులను ఏసీబీ కోర్టు (ACB Court)లో పోలీసులు హాజరుపర్చారు. అయితే నిందితులను మరోసారి కస్టడీకి పోలీసులు కోరారు.