Home » Mohammad Shami
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో షమీకి చోటు కనిపించడం లేదని.. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపొద్దని సూచించాడు.
భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ.. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు అందడం లేదు.
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకప్పుడు భారత బౌలింగ్ దళానికి ప్రధాన అస్త్రంగా నిలిచిన షమీని ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జాహన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. షమీని స్త్రీలోలుడిగా అభివర్ణించారు. ప్రియురాళ్ల పిల్లలను మంచి స్కూళ్లలో చదివస్తూ, కన్నకూతురి చదువును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
టీమిండియాలో బుమ్రాను మించిన బౌలర్ ఉన్నాడంటూ వెస్టిండీస్ లెజెండ్ హాట్ కామెంట్స్ చేశాడు. బుమ్రాను మించి బౌలింగ్ చేయగలిగే సామర్థ్యంతో పాటు కొన్ని అదనపు నైపుణ్యాలు కూడా అతడి సొంతం అని తెలిపాడు. తన స్టేట్మెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు పలు ఉదాహరణలు సైతం ఇచ్చాడు. ఇంతకీ అతడు చెప్తున్న వ్యక్తి ఎవరో కాదు.. జట్టులో లేకపోయినా ప్రస్తుతం అందిరిచూపు అతడివైపే...
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ షమీ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు అభిమానులను గందరగోళంలో పడేశాయి. అతడింకా జట్టులో చేరేందుకు అవసరమైన ఫిట్ నెస్ తో లేడంటూ రోహిత్ మీడియాతో చెప్పాడు. అదే సమయంలో షమీ దూకుడు ప్రదర్శనకు రోహిత్ కామెంట్స్ కి మధ్య లెక్క సరిపోవడం లేదు.. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు.
టీమిండియా జట్టులోకి రావాలన్న ఆరాటం షమీని ఊరికే ఉండనివ్వడం లేదు. ప్రస్తతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్, చత్తీస్ గఢ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ స్టార్ పేసర్ విధ్వంసం సృష్టించాడు. ఇటీవల రోహిత్ శర్మ మాట్లాడుతూ షమీ మూడో టెస్టులోకి వస్తాడని నమ్మకంగా చెప్పలేమన్నాడు. ఈ నేపథ్యంలో షమీ అద్భుత ప్రదర్శన టీమిండియా గెలుపు అవకాశాలపై కొత్త ఆశలు రేపుతున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో రెండో టెస్టుకైనా షమీ హాజరవుతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. తాజాగా దీనిపై బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియాలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదంత సులువు కాదని.. బీసీసీఐ షమీకి కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది..
రానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్ పర్యటనలో ఉన్న భారత జట్టు పేస్ అటాక్ పై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షమీ మ్యాజిక్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..