• Home » Modi Cabinet

Modi Cabinet

Rs.63,000 Crore Deal: రూ.63వేల కోట్ల డీల్.. మన నేవీకి తిరుగులేదిక

Rs.63,000 Crore Deal: రూ.63వేల కోట్ల డీల్.. మన నేవీకి తిరుగులేదిక

ఇండియా నేవీ కోసం 26 రాఫెల్-ఎం జెట్‌లు సిద్ధం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.63,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు ఇవాళ జరిగాయి.

Nara Lokesh: త్రిభాష విధానం అమలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: త్రిభాష విధానం అమలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: త్రిభాష విధానం అమలుపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, తమిళనాడులోని డీఏంకే ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ISRO New Project  : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

ISRO New Project : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున మరో ఘనత సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలో స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా..

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా

TPCC Chief Mahesh Kumar Goud : బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నా

TPCC Chief Mahesh Kumar Goud : తెలుంగింటి కోడ‌లు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్లుగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు ఈ బ‌డ్జెట్ కేటాయింపులే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

PM Modi Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం.. తొలి రోజు కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Good News: రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

Good News: రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈరోజు శుభవార్త తెలిపింది. ఈ నేపథ్యంలో పలు పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Rahul Gandhi : భారత్‌లోకి చైనా చొరబాటు

Rahul Gandhi : భారత్‌లోకి చైనా చొరబాటు

అమెరికా పర్యటనలో ఉన్న విపక్షనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా 4వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని.. ఢిల్లీ ఎంత మేర విస్తరించి ఉందో..

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

Modi Cabinet: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక పరిణామం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకొనుందని సమాచారం. ఈ సమావేశం ఎజెండాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..

Central Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మంత్రి మండలి కీలక నిర్ణయాలు ఇవే..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు పథకాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి వీటిని విజ్ఞాన ధార పథకంలో విలీనం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి