• Home » MLC Candidate

MLC Candidate

మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతలు

మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతలు

శాసనమండలి ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు.

దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు

దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు

వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా‌స్ సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.

మత్స్యకార పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

మత్స్యకార పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కాకినాడ సిటీ, అక్టోబరు 7: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కోరారు. సోమవారం స్థానిక జగన్నాధపురం ఎస్‌ఐఎఫ్‌టీలో ప్రధాన మంత్రి మత్స్య సంపద

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీనకు విరాళం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యు డు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి రూ.66116 చెక్కు రూ పంలో ఇవ్వడం జరిగింది.

సహజవనరులను సంరక్షిద్దాం

సహజవనరులను సంరక్షిద్దాం

సహజవనరులను సంరక్షిద్దాం అంటూ వివిధ పార్టీల నాయకులు, అధికారులు పేర్కొన్నారు.

వరద ముంపు నివారణకు ప్రాజెక్టు రూపకల్పన

వరద ముంపు నివారణకు ప్రాజెక్టు రూపకల్పన

గొల్లప్రోలు, సెప్టెంబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడేందుకు వేయి కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారని,

చెత్త నుంచి సంపద కార్యక్రమానికి శ్రీకారం

చెత్త నుంచి సంపద కార్యక్రమానికి శ్రీకారం

పిఠాపురం రూరల్‌, ఆగస్టు 28: చెత్త నుంచి సంపద కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నట్టు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ఆయన పిఠాపురం మండలం ఎఫ్‌కేపాలెంలో బుధవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు గృహాల్లో ఉండే వ్యర్థాలను రో జూ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ సిబ్బందికి అందజేయాలన్నా

Congress: హైడ్రా పరిధిని విస్తరించండి..

Congress: హైడ్రా పరిధిని విస్తరించండి..

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధిని

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్‌ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్‌ న్యూస్‌ ఎడిటర్‌ అమెర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Jeevan Reddy: కొత్త ఆర్వోఆర్‌ చట్టంతో రైతు సమస్యలకు పరిష్కారం

Jeevan Reddy: కొత్త ఆర్వోఆర్‌ చట్టంతో రైతు సమస్యలకు పరిష్కారం

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి