• Home » MLA

MLA

Punjab: విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు

Punjab: విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు

అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.

సుపరిపాలనకు ఏడాది పూర్తి

సుపరిపాలనకు ఏడాది పూర్తి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ఏడాది పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమం వైపు ఉరకలు వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు.

MLA: సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం

MLA: సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం

గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురు వారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

MLA: మానసిక రోగి జగన

MLA: మానసిక రోగి జగన

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మా నసిక రోగి అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఎమ్మె ల్యే గురువారం పట్టణంలోని 20వార్డులో మనింటికి మన ఎమ్మెల్యే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన ఇంటింటికెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షు డు జగన్మోహనరెడ్డి మానసిక రోగంతో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ మ్యానిఫెస్టో పట్టుకుని ఇంటింటికెళ్లి అడగాలని వైసీపీ నాయకుల కు చెబుతున్నారన్నారు.

MLA: ఎమ్మెల్యే  ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. పనులు కావాలంటే డీసీఎంకు జై అనాల్సిందే..

రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల అసంతృప్తి పెరుగుతోంది. ఐదు గ్యారెంటీలతో గ్రాంట్లు లభించడం లేదని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేలు మరింత ముందుకే వెళ్తున్నారు. ప్రభుత్వంలో పనులు కావాలంటే... డీసీఎం డీకే శివకుమార్‌కు జై అనాల్సిందే అనిపిస్తోందని బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

MLA: సక్రమంగా పనిచేయడం లేదు..అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది

గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

MLA: సీఎం ఫోన్‌ చేశారు.. రాలేనన్నాను..

రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్‌ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

police investigation: యాదవ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌పై దుండగుల దాడి

police investigation: యాదవ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌పై దుండగుల దాడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పెనుబోయిన మహేశ్‌ యాదవ్‌పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు.

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు, విడుదల

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు, విడుదల

గ్రానైట్‌ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.

MLA: అర్హులందరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

MLA: అర్హులందరికి సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఆయన శనివారం మండలంలోని మల్లమీదపల్లిలో మూడోరోజు శనివారం మనింటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పంచాయ తీలోని కోటూరు, బనానచెరువుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు లబ్ధిదారుల తో మాట్లాడి గృహాలు, పింఛన్లు, విద్యుత, రేషనకార్డులు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి