Home » Miyapur Police
Telangana: భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్లో పోలీసులు డ్రోన్తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టూ పక్కల ఏవరైనా ఆందోళన కారులు ఉన్నారా? లేరా? అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎవరూ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మియాపూర్(Miyapur) శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓ దశలో మహిళలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పారిపోయి తలదాచుకున్నారు.
మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం..
హైదరాబాద్ మియాపూర్లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
వీధి కుక్కల దాడికి మరో పసిప్రాణం బలైంది. హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.. ఆ చిన్నారిని చంపి శరీర భాగాలను పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధి మక్తాలో బుధవారం ఉదయం వెలుగు చూసింది.
భాగ్యనగరంలోని ఓ లాడ్జీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ టీచర్ విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేకుంటే హత్య చేశారా..? అన్నది తెలియట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..