• Home » Minister Kolusu Parthasarathy

Minister Kolusu Parthasarathy

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

Machilipatnam: బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

Machilipatnam Beach: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు వచ్చారని, బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని... ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు.

Minister Kolusu Parthasarathi: మార్చి నాటికి పేదల ఇళ్లు పూర్తి

Minister Kolusu Parthasarathi: మార్చి నాటికి పేదల ఇళ్లు పూర్తి

గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి జిల్లా హౌసింగ్ అధికారులు రోజూ లేఅవుట్లను పరిశీలించి, నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పారు.

Minister Kolusu Parthasarathi: 3లక్షల గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Minister Kolusu Parthasarathi: 3లక్షల గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లను త్వరగా పూర్తిచేసి ఒకేరోజు లబ్ధిదారులకు అప్పగించాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

Minister Kolusu Parthasarathy : పేదల ఇళ్లకు 1న ప్రారంభోత్సవం : పార్థసారథి

Minister Kolusu Parthasarathy : పేదల ఇళ్లకు 1న ప్రారంభోత్సవం : పార్థసారథి

సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Minister Kolusu Parthasarathy : లక్ష ఇళ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు

Minister Kolusu Parthasarathy : లక్ష ఇళ్లకు త్వరలో ప్రారంభోత్సవాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

Minister Anam: కూటమి ప్రభుత్వంలో నవహారతుల పునరుద్ధరణకు చర్యలు

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు.

CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Parthasarathy: జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడమే తప్ప అభివృద్ధి జాడ లేదు

Parthasarathy: జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడమే తప్ప అభివృద్ధి జాడ లేదు

ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Partha Saradhi:  నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్

Partha Saradhi: నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి