Home » Minister Anitha
Home Minister Anitha: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోం మంత్రి అనిత మండిపడ్డారు.
Home Minister Anitha: సింహాచల ప్రమాద ఘటనలో హోంమంత్రి అనిత చేపట్టిన సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సమయంలో హోంమంత్రి అనిత సేవలు చాలా బాగున్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు హోంమంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు.
Home Minister Anitha: వైసీపీ అధినేత వెఎస్ జగన్పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో 10 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గోరంట్ల మాధవ్ కేసులో తప్పిదం వల్ల 11 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు
Nara Lokesh : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Home Minister Anitha: ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.
Home Minister Anitha: చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
Home Minister Anitha: వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మంత్రి అనిత తెలిపారు.