• Home » Military

Military

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

పాకిస్థాన్‌ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌’ (బ్యాట్‌ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Kishan Reddy : సైనికుల త్యాగం చిరస్మరణీయం: కిషన్‌రెడ్డి

Kishan Reddy : సైనికుల త్యాగం చిరస్మరణీయం: కిషన్‌రెడ్డి

కార్గిల్‌ యుద్ధాన్ని భారత్‌ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

Jammu : ఉగ్రవేటకు పారా కమాండోలు

ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

 Armed Forces : ‘అగ్నిపథ్‌’ వయోపరిమితి పెంపునకు సిఫారసు!

Armed Forces : ‘అగ్నిపథ్‌’ వయోపరిమితి పెంపునకు సిఫారసు!

అగ్నిపథ్‌ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్‌(చిప్‌) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

Delhi : ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ

Delhi : ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ

భారత 30వ సైన్యాధిపతిగా జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.

PM Modi : తక్కువ శ్రమతో గరిష్ఠ ప్రయోజనం

PM Modi : తక్కువ శ్రమతో గరిష్ఠ ప్రయోజనం

‘ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేను సమావేశమైన ప్రతి దేశాధినేత యోగా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించి..

Philippine Military : దక్షిణ చైనా సముద్రంలో మరో ‘గల్వాన్‌’

Philippine Military : దక్షిణ చైనా సముద్రంలో మరో ‘గల్వాన్‌’

వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనికులు పొరుగుదేశమైన ఫిలిప్పీన్స్‌ నౌకాదళ సిబ్బందిపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఆయుధాలు లేనప్పటికీ ఫిలిప్పీన్స్‌ సైనికులు వారిని చేతులతోనే సమర్థంగా ఎదుర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి