• Home » Metro News

Metro News

Metro Phase II: నాలుగేళ్లలో మెట్రో రెండో దశ పూర్తి!

Metro Phase II: నాలుగేళ్లలో మెట్రో రెండో దశ పూర్తి!

మెట్రో రెండో దశ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణాల ద్వారా 52శాతం నిధులను సమీకరించాలని నిర్ణయించింది.

Metro: రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ప్రభుత్వ శ్రీకారం

Metro: రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ప్రభుత్వ శ్రీకారం

ఏడేళ్లు మెట్రో విస్తరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించింది. రెండు, మూడో దశ నిర్మాణాలు కూడా దేశంలోని ఇతర నగరాలు పూర్తిచేసాయన్నారు. దీంతో మెట్రో సేవల్లో హైదరాబాద్ 2వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. హైదరాబాదును ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణే, నాగపూర్, అహ్మదాబాద్ నగరాలు అధిగమించాయి.

Metro Rail: రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

Metro Rail: రేపు డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌

చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్ళను నగరంలో నడుపనున్నారు. ఇందులో భాగంగా, మెట్రో రైల్‌ అధికారులు ఈ నెల 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్ళను పరీక్షిస్తారు. చెన్నై నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా మెట్రో రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

Viral news: టాయిలెట్‏కు వెళ్లాలంటే పాస్ కావాల్సిందే.. మెట్రోలో వింత రూల్

రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.

Hyderabad: కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

Hyderabad: కనెక్టివిటీకి ఇంకెంతకాలమో..

నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.

Hyderabad: మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు..

Hyderabad: మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు..

నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ సిద్ధమైంది. 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుముతో ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రయాణికులు భగ్గుమంటున్నారు.

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఆ విషయంలో వెనక్కి తగ్గని యాజమాన్యం..

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఆ విషయంలో వెనక్కి తగ్గని యాజమాన్యం..

ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది.

Hyderabad: మహా మెట్రో..

Hyderabad: మహా మెట్రో..

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది.

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు గ్రీన్ సిగ్నల్..

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో రెండోదశ పనులకు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్‌-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి