Home » Metro News
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్లోకి ప్రవేశించాయి.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అన్నారు.
మెట్రో రైలు రెండో దశలో పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్సిటీ, ఫ్యూచర్సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి.
పాత బస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లలో రూ.125 కోట్లను విడుదల చేసింది.
మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతోంది.
మెట్రోరైల్ను తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈమేురకు మెట్రో విస్తరణ కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెట్రో రెండో దశకు అనుమతులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Metro Rail: సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. ఇదే ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే, ఛార్జీల విషయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని మెట్రో యజమాన్యం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏ డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)కు అనుమతి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది.