Home » Media
వాస్తవాలతో సంబంధం లేకుండా అసత్యాలు వ్యాప్తి చేయడానికే ‘సాక్షి’ మీడియా సంస్థ ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్లైన్ అంశంలో ఆ సంస్థ వ్యవహరిస్తోన్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’.. ఎట్టకేలకు తన వెబ్సైట్ నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్ను తొలగించింది.
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా్సరెడ్డి తెలిపారు.
అధికారం శాశ్వతం కాదు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయ్’ అంటూ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.