Home » Medchal
మేడ్చల్ వరకు మెట్రో రైల్(Metro Rail) కావాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ శామీర్పేట్ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.
దసరా పండుగ రోజున అదృశ్యమైన ఏడేళ్ల బాలిక.. నాలుగు రోజుల తర్వాత మేడ్చల్ పరిధిలో మృతదేహంగా కనిపించింది.
పంటలు పండకపోవడంతో పుట్టి పెరిగిన ఊరు నుంచి బతుకుదెరువు కోసం మరోచోటుకు పోయి రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్న ఆ వ్యక్తి రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు.
Telangana: లోన్యాప్ వేధింపులకు యువకుడు బలైన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుత్బుల్లాపూర్, సంజయ్ గాంధీ నగర్కు చెందిన ఎంకే విద్యార్థి భాను ప్రకాష్ (22) కనిపించడం లేదంటూ నిన్న (గురువారం) జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.
అప్పుడే పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులే చెట్ల పొదల్లో పడేసిన హృదయ విదారకర ఘటన మేడ్చల్ మండలం గౌడవెల్లిలో వెలుగు చూసింది. పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన వలస కూలీ దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే చిన్నారి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్.. గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో బాలికను రక్షించి ఆస్పత్రికి తరలించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు.
Telangana: మేడ్చల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. చెక్కుల అందజేసి ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక బీఆర్ఎస్ పార్టీ...
జన్వాడ రెవెన్యూ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్కు చెందిన ఫామ్హౌ్సను రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు.
పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్మెన్ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్మెన్ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వరసగా అదృశ్యం కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల అపహరణ కేసులు పెరిగిపోతున్నాయి. పురిటి బిడ్డలను కూడా వదలడం లేదు. ఏదో ఒకటి ఆశ చూపి అభశుభం తెలియని పసివారని ఎత్తుకెళ్లిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే పలు కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి.