Home » Medak
సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ఆచరణలో మాత్రం కాలు కదలడం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఓ యువకుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన అతణ్ని తానే హత్య చేశానని ఒకరు పోలీసులకు లొంగిపోగా, బాధిత వ్యక్తి కుటుంబసభ్యులు తమకు మృతదేహం అప్పగించాలని ఆందోళనకు దిగారు.
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇల్లు, రేషన్కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్ వార్డు ఆఫీసర్ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది.
Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతోన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తడి బట్టలతో కురుమూర్తి ఆలయానికి రావాలంటూ ఆయనకు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో నక్సలిజంపై ప్రత్యేక దృష్టి సారించామని, నార్కోటిక్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
పొలంలో పంటకు నీరు పారించేందుకు బోరు మోటారును ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయాడు.