Home » Marriage
ఓ వివాహ కార్యక్రమంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా గడుపుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుడు పీటపై కూర్చుని ఉండగా.. వారి సాంప్రదాయం ప్రకారం అంతా అతడి మెడలో పూల దండలు వేస్తారు. ఆ తర్వాత..
బిహార్ రాష్ట్రం జముయి జిల్లాకు చెందిన నకుల్ శర్మతో ఇంద్రకుమారి అనే మహిళకు 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే అతని నిజస్వరూపం ఆ యువతికి తెలిసింది. తన భర్త పచ్చి తాగుబోతని, మద్యానికి బానిసయ్యాడని గ్రహించింది.
వివాహం అంటే ఏదో ఒక వింత సంఘటన జరిగి తీరాల్సిందే.. అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు కావాలని ప్లాన్ చేసి ఏవేవో ప్రాంక్లు ప్లాన్ చేస్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండానే అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వేదికపై ఉన్న వరుడి వద్దకు అతడి బంధువులంతా వచ్చారు. వస్తూ వస్తూ చేతుల్లో పెద్ద పూల దండను తీసుకొచ్చారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వివాహ కార్యక్రమంలో వధూరులుకు ఫోటోషూట్ చేస్తున్నారు. వేదికపై ఉన్న వధూరులకు నిప్పు రవ్వులు చిమ్మే స్పార్కిల్ గన్లను అందిస్తారు. కెమెరా ఆన్ చేయగానే వారిద్దరినీ గన్లను పేల్చమని చెబుతారు. అయితే ఈ క్రమంలో వధువుకు ఊహించని షాక్ తగులుతుంది..
ఓ వివాహ కార్యక్రమంలో వధువు అందరిలాగానే చేతులు, కాళ్లకు మెహందీ పెట్టుకుంది. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. మెహందీ పెట్టుకున్న తర్వాత వధువుకు విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి మెహందీ పెట్టుకున్న వధువు ఉదయం చూసుకుని షాక్ అయింది...
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేస్తున్న తమిళ యువకుడు.. అమెరికా యువతి ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం తిరువణ్ణామలై జిల్లా సెంజిలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.
ఓ వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వరుడు తన పెళ్లిలో స్నేహితులతో కలిసి ‘‘చోలీకే పీచే క్యా హై’’.. పాటకు సంతోషంగా డాన్స్ చేశాడు. అయితే చివరకు వధువు తీసుకున్న నిర్ణయంతో చివరకు షాక్ అయ్యాడు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటుంటారు. ఇద్దరూ చేతిలో దండలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. అయితే ఇంతలో ఓ యువకుడు సడన్గా వేదికపైకి వచ్చేస్తాడు. వచ్చీ రావడంతోనే వరుడి వద్దకు వెళ్లి చెవిలో ఏదో సీక్రెట్ చెబుతాడు. ఆ వెంటనే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులంతా భోజనాల వద్ద గుమికూడారు. అంతా ప్లేట్లు పట్టుకుని ఎవరికి కావాల్సిన ఆహారం వారు వడ్డించుకుని తింటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది..