• Home » Maoist Encounter

Maoist Encounter

Fake Encounter: అది బూటకపు ఎన్‌కౌంటర్‌

Fake Encounter: అది బూటకపు ఎన్‌కౌంటర్‌

సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లో చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంధ్రనాథ్‌ ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు.

Maoist: 42 నుంచి 16కి..

Maoist: 42 నుంచి 16కి..

బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్‌ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

Maoist Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

Maoist Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Maoist Leader Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

Maoist Leader Sudhakar: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌

దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్లోని బీజాపూర్‌ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటరులో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ గౌతమ్‌ (65) మృతి చెందారు.

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది:  మహేష్ గౌడ్

Mahesh Kumar Goud: మోదీ ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది: మహేష్ గౌడ్

మోదీ ప్రభుత్వంలో మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.

Bharat Bandh: భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Bharat Bandh: భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

భారతదేశ వ్యాప్తంగా బంద్ చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ లేఖను విడుదల చేశారు.

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

Maoists arrested: పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.

Maoists: ఏవోబీలో ఎదురు కాల్పులు..

Maoists: ఏవోబీలో ఎదురు కాల్పులు..

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత జూనియర్‌ హిద్మాను అరెస్టు చేశారు.

Junior Hidma Arrest: ఏవోబీలో ఎదురు కాల్పులు

Junior Hidma Arrest: ఏవోబీలో ఎదురు కాల్పులు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ఓ అడవీ ప్రాంతంలో పోలీసుల‌తో మావోయిస్టులు ఎదుర్కాల్పులు జరిగి, కీలక నేత జూనియర్‌ హిద్మా (మోహన్‌)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి AK-47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్‌ ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి