• Home » Maoist Encounter

Maoist Encounter

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పలు ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

చర్ల( ​Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు.

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో  మావోయిస్టు మృతి..

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి..

ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్‌ మృతిచెందారు.

Maoists: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌!

Maoists: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌!

తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులో శుక్రవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఓ మావోయిస్టు మృతిచెందినట్టు ములుగు ఎస్పీ శబరీశ్‌ వెల్లడించారు.

Maharashtra: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతదేహాల గుర్తింపు..

Maharashtra: గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతదేహాల గుర్తింపు..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు.

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

Chhattisgarh : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్ల మృతి

రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా 210 కోబ్రా బలగాలు జేగురుగొండ పోలీ్‌సస్టేషన్‌ క్యాంపు నుంచి టేకులగూడెం వైపు ట్రక్కు, ద్విచక్రవాహనాలపై బయల్దేరారు.

Chhattisgarh: లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ.. కీలక అంశాలు ప్రస్తావన

Chhattisgarh: లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ.. కీలక అంశాలు ప్రస్తావన

వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. ఆ క్రమంలో దండకారణ్యం వేదికగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో ఆ ప్రాంతమంతా ఎర్రబారుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి