• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist Movement: దండకారణ్యంలో తెలుగు ‘వార్‌’!

Maoist Movement: దండకారణ్యంలో తెలుగు ‘వార్‌’!

మావోయిస్టు ఉద్యమాన్ని తెలుగు వారే నడిపిస్తే. అదే మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టడంలోనూ తెలుగు పోలీసు అధికారులే కీలకపాత్ర పోషిస్తున్నారు.

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Maoists: మావోయిస్టులపై కేంద్రం గురి.. అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ

Maoists: మావోయిస్టులపై కేంద్రం గురి.. అమిత్ షా సమీక్షలో కీలక అంశాలపై చర్చ

మావోయిస్టులే టార్గెట్‎గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ( సోమవారం) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు.

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

నక్సలిజంపై కేంద్రం ఉక్కుపాదం..

వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 2026 మార్చి నాటికి భారత్‌ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామన్న కేంద్రం గత పదేళ్లలో నక్సల్స్‌ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేసింది.

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Encounter: నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

Encounter: నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

ఆపరేషన్ కగార్‌లో భాగంగా భారీగా కూంబింగ్ సాగుతున్నా.. పూసుగుప్ప క్యాంప్‌పై మావోయిస్టుల దాడితో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు అరగంట పాటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ప్రాణ నష్టంపై పోలీస్ అధికారులు, మావోయిస్ట్ పార్టీ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి