• Home » Maoist Encounter

Maoist Encounter

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్‌ క్యాంప్‌పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై  మావోయిస్టుల దాడి

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.

Maoist Leader: నా భర్త మృతదేహంపై తూటా గాయాల్లేవు

Maoist Leader: నా భర్త మృతదేహంపై తూటా గాయాల్లేవు

మావోయిస్టు నేత ఏగోలాపు మల్లయ్య అలియాస్‌ మధు మృతదేహంపై ఒక్క తూటా గాయం కూడా లేదని ఆయన భార్య మీనా వెల్లడించారు.

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్‌ బీజాపూర్‌ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేశారు.

Maoist encounters: తెలంగాణలో పదేళ్లలో 44 ఎన్‌కౌంటర్లు

Maoist encounters: తెలంగాణలో పదేళ్లలో 44 ఎన్‌కౌంటర్లు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఈ పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన 44 ఎన్‌కౌంటర్లలో 96 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరం నాలుగు సార్లు పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినా.. మరణాలు నమోదు కాలేదు.

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

ఏటూరునాగరం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఈగోలపు మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య అయిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ఎన్‌కౌంటర్లలో భద్రాద్రి జిల్లా ఫస్ట్‌

ఎన్‌కౌంటర్లలో భద్రాద్రి జిల్లా ఫస్ట్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి