• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

ఏటూరునాగరం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఈగోలపు మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య అయిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ఎన్‌కౌంటర్లలో భద్రాద్రి జిల్లా ఫస్ట్‌

ఎన్‌కౌంటర్లలో భద్రాద్రి జిల్లా ఫస్ట్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల కదలికలు కొంత తగ్గుముఖం పట్టినా.. అడపాదడపా జరిగిన ఎన్‌కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.

అరణ్యంలో హైటెన్షన్‌..!

అరణ్యంలో హైటెన్షన్‌..!

తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో.. పోలీసులు అప్రమత్తమై.. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్‌ కోసం జల్లెడపడుతున్నారు.

Mulugu: నెత్తురోడిన అడవి

Mulugu: నెత్తురోడిన అడవి

ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Mulugu Maoist Encounter:ములుగు ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

Mulugu Maoist Encounter:ములుగు ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Maoist Encounter:: భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో అగ్రనేతలు

Maoist Encounter:: భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో అగ్రనేతలు

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Maoist Attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

Maoist Attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు

Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత కీలక నిర్ణయం.. రంగంలోకి పోలీసులు

ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి