Home » Maoist Encounter
మావోయిస్టు నేత రేణుక అలియాస్ భాను, సుధీర్లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బెల్నార్లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది.
కేంద్రప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పపట్టింది.
దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ అటవీప్రాంతంలో కాల్పుల మోత కొనసాగుతోంది. తాజాగా మరోసారి భద్రతబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Maoists: వరుస ఎదురు దెబ్బలతో ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి 29వ తేదీ శనివారం ఛత్తీస్గఢ్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 18 మంది మరణిించారు. అదీకాక ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మార్చి 30వ తేదీ ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సర్కార్, గ్రామ కమిటీలు స్ర్కూటినీ చేశాకే.. వారిని నియమించుకున్నాం. కొత్తగా నియమితులైన వారిలో 12, 13 ఏళ్ల వారు 65 మంది, 14-17 ఏళ్ల వయసులో ఉన్న వారు 40 మంది ఉన్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.
సొంత దళానికి చెందిన వారిని కూడా అతి కిరాతకంగా చంపేసిన చరిత్ర ఉంది. దినేష్ కొన్నేళ క్రితం అదే దళంలో సభ్యురాలిగా ఉన్న కళా తాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్ద వారయ్యే కొద్దీ దినేష్లో భయం పెరుగుతూ వచ్చింది. దళంలో ఉంటే తనతో పాటు..