Home » Mansukh Mandaviya
వేసవికాలం వచ్చేసింది.. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?
కొవిడ్ లాక్డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.
మన భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేసిన రోజుల్లో గుండెపోటు మరణాలు ఎన్నో సంభవించాయి. మరీ ముఖ్యంగా.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చాలామంది...
బిహార్లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.
వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర కేబినెట్ (Modi Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్ ఆంక్షలను ..
కోవిడ్-19 మహమ్మారి (Covid-19 pandemic) మరోసారి వచ్చినప్పటికీ మన దేశం పరిస్థితి చైనా కన్నా సురక్షితంగా ఉందని అఖిల భారత