• Home » Manmohan Singh

Manmohan Singh

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

Bandi Sanjay: మన్మోహన్‌ అంత్యక్రియలపై రాజకీయం సరికాదు

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలపై కాంగ్రె స్‌ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

Gold Monetization: వైవీ రెడ్డి బంగరు సలహా!

Manmohan Singh and Yashwant Sinha Use Gold Monetization to Tackle Forex Crisis

Manmohan Singh: నిష్కళంక నాయకా సెలవిక

Manmohan Singh: నిష్కళంక నాయకా సెలవిక

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని కన్నీటి నివాళులర్పించింది.

Telangana Assembly: 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Telangana Assembly: 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Manmohan Singh: మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ప్రముఖులే

Manmohan Singh: మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ప్రముఖులే

మన్మోహన్ సింగ్ భార్య గుర్‌శరణ్ కౌర్, ఆయన ముగ్గురు కుమార్తెలు ఉపిందర్, దామన్, అమృత్‌ తదితరులు దివంగత నేతకు తుది వీడ్కోలు పలికారు.

Manmohan Singh: పూర్తైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Manmohan Singh: పూర్తైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించగా, శుక్రవారం బోధ్ నిగమ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ప్రధాని భౌతికకాయానికి సైనికాధికారులు నివాళి అర్పించారు.

 Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే

Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీ నిగంబోధ్ ఘాట్‌లో ఉదయం 11:45 గంటలకు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది.

Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు..

Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు..

హైదరాబాద్‌ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు.

Manmohan Singh: అశ్రునివాళుల మధ్య.. స్మృతి పథంలోకి

Manmohan Singh: అశ్రునివాళుల మధ్య.. స్మృతి పథంలోకి

దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు.. మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ విశ్వవ్యాప్త అశ్రునివాళుల మధ్య శనివారం శాశ్వత స్మృతిపథానికి చేరుకోనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి