• Home » Manipur

Manipur

Manipur: బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ

Manipur: బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ

2023 నుంచి మణిపూర్‌లో మైతెయి, కుకీ జాతుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 250 మందికి పైగా మరణించారు. 60 వేల మంది ప్రజలు మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

Manipur Violence: మణిపూర్‌లో తాజా హింసాకాండపై అమిత్‌షా సమీక్ష

Manipur Violence: మణిపూర్‌లో తాజా హింసాకాండపై అమిత్‌షా సమీక్ష

మణిపూర్‌లోని జిరిబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి హతమార్చడం, వారి మృతదేహాలు వెలుగుచూడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్దఎత్తున ఇంఫాల్‌లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడికి దిగారు.

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల

మణిపూర్‌లో మళ్లీ నిరసన జ్వాల చెలరేగింది. నిరసన ప్రదర్శనలతో ఇంఫాల్‌ లోయ దద్దరిల్లింది.

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

ఆందోళనకారులు ఇద్దరు మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేల నివాసాలను చుట్టుముట్టారు. దాడులకు దిగారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇంఫాల్ వెస్ట్ జిల్లా యంత్రాంగ తక్షణ చర్యలకు దిగింది. జిల్లాలో నిరవధిక నిషేధాజ్ఞలు జారీచేసింది.

మళ్లీ రగిలిన మణిపూర్‌

మళ్లీ రగిలిన మణిపూర్‌

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సోమవారం భద్రతాదళాలు, కుకీ మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతమయ్యారు.

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత

మణిపూర్‌లో ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయితీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీల మధ్య గత ఏడాది మే నుంచి జరుగుతున్న జాతుల ఘర్షణ, హింసాకాండలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో జాతి విద్వేషం తీవ్రరూపం దాల్చింది. ఆయుధాలతో వచ్చిన చొరబాటుదార్లు జిరిబాం జిల్లాలోని జైరివాన్‌ గ్రామంలో...

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

వైద్య కళాశాలలో సీటు పొందాలన్న లక్ష్యంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం కాన్పూర్‌ వచ్చిన ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురయింది. పేరుపొందిన ఇద్దరు కోచింగ్‌ టీచర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు.

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోకి భారీగా కూకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కూకీ తీవ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులతో ఒక బృందంగా వీరాంత రాష్ట్రంలోని ప్రవేశించారని పేర్కొంది.

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

మణిపూర్‌ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్‌ గురించి తరచు రాయనందుకు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి