• Home » Manipur

Manipur

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: కొత్త ఏడాది మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.

మణిపూర్‌లో సత్వరమే పర్యటించండి

మణిపూర్‌లో సత్వరమే పర్యటించండి

అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో సత్వరమే పర్యటించాలని ప్రధాని మోదీని ఇండియా కూటమి డిమాండు చేసింది.

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ

మణిపూర్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయి, సొంత గడ్డపైనే అభద్రతా భావంతో గడుపుతున్నారని ఖర్గే తెలిపారు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తన ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని వారు కోల్పోయారని రాష్ట్రపతి దృష్టికి ఆయన తెచ్చారు.

కర్ఫ్యూ ఉల్లంఘించి అల్లర్లు

కర్ఫ్యూ ఉల్లంఘించి అల్లర్లు

మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్‌షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.

NPP: హింసాత్మక పరిస్థితుల వేళ ప్రభుత్వానికి షాక్.. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

NPP: హింసాత్మక పరిస్థితుల వేళ ప్రభుత్వానికి షాక్.. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరణ

హింసాత్మక మణిపూర్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా నేషనల్ పీపుల్స్ పార్టీ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందా. సీఎం మారనున్నారా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

Manipur : బాలుడి తల, చేతులు నరికి..

ఉన్మాదం రాజ్యమేలుతున్నప్పుడు మనుషులు మనుషులుగా ఉండరు. రాక్షసులుగా తయారై కనీస మానవ విలువలకు కూడా దూరమవుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి