• Home » Manipur

Manipur

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!

Internet Shut downs: ఇంటర్నెట్ అణిచివేత.. ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నివేదికలో విస్తుపోయే వాస్తవాలు!

Internet Shut downs : ఇండియాలో మరోసారి ఇంటర్నెట్ స్వేచ్ఛపై చర్చ మొదలైంది. 2024లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి..

Manipur Governor: 7 రోజుల్లోగా ఆయుధాలతో లొంగిపోవాలి.. గవర్నర్ ఆదేశం..

Manipur Governor: 7 రోజుల్లోగా ఆయుధాలతో లొంగిపోవాలి.. గవర్నర్ ఆదేశం..

ఈరోజు నుంచి ఏడు రోజుల్లోపు అక్రమంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో వచ్చి లొంగిపోవాలని మణిపూర్‌ గవర్నర్ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఎందుకు అలా చెప్పారు. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

జాతి వైషమ్యాలతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ విషయాన్ని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

Manipur: మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

BJP-JDU: మద్దతు ఉపసంహరణపై  జేడీయూ యూటర్న్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు

BJP-JDU: మద్దతు ఉపసంహరణపై జేడీయూ యూటర్న్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు

మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ (JDU) మణిపూర్ రాష్ట్ర విభాగం ప్రకటించడం సంచలనమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినాయకత్వం స్పందించింది

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

CM Nitish KUmar: బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకొంది.

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

Mallikarjun Kharge: మణిపూర్‌లో తాజా అల్లర్లు.. బాధ్యత నుంచి మోదీ తప్పించుకోలేరన్న ఖర్గే

మణిపూర్ విషయంలో బీజేపీ స్వప్రయోజనాలు చూసుకుంటోందని పదేపదే తాము బాధ్యతాయుతంగా చెబుతూ ఉన్నామని ఖర్గే తెలిపారు. మణిపూర్ హింసాకాండలో 250 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..

Manipur: కొత్త ఏడాది మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆకాంక్షించారు. గతేడాది మే మాసం నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తనను క్షమించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు కోరారు.

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు

మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

Manipur: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత

ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కుకీల జాతుల మధ్య గతేడాది మే మాసంలో ఘర్షణ చెలరేగింది. దీంతో దాదాపు 250 మందికి పైగా మరణించారు. అలాగే ఈ హింస కారణంగా వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా.. వందలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస బాట పట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి