• Home » Manipur

Manipur

Manipur Violence: పార్లమెంటులో చర్చకు మేము రెడీ : అమిత్‌షా

Manipur Violence: పార్లమెంటులో చర్చకు మేము రెడీ : అమిత్‌షా

మణిపూర్ అంశంపై పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడింది. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లో అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Parliament Monsoon Session: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ సస్పెన్షన్

Parliament Monsoon Session: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ సస్పెన్షన్

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం అట్టుడికిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాల పట్టువిడుపులు లేని వైఖరి ప్రదర్శిస్తుండటం, పార్లమెంటు వెలుపల నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది.

Parliament: మణిపూర్ ఉదంతంపై అట్టుడికిన పార్లమెంట్..

Parliament: మణిపూర్ ఉదంతంపై అట్టుడికిన పార్లమెంట్..

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్‌ అంశంపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాయి.

Manipur: చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చర్చకు రావాలి- అనురాగ్ ఠాకూర్

Manipur: చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చర్చకు రావాలి- అనురాగ్ ఠాకూర్

మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.

Manipur : మణిపూర్ సంక్షోభం.. బీజేపీపై చిదంబరం ఆగ్రహం..

Manipur : మణిపూర్ సంక్షోభం.. బీజేపీపై చిదంబరం ఆగ్రహం..

మణిపూర్‌లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు.

Manipur : మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Manipur : మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

మణిపూర్‌లో పరిస్థితి రాన్రానూ ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

మణిపూర్‌లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.

Manipur Files: కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి: సామ్నా సంపాదకీయం

Manipur Files: కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి: సామ్నా సంపాదకీయం

మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.

Ashok Gehlot Vs Modi: ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదంటూ గెహ్లాట్ మండిపాటు

Ashok Gehlot Vs Modi: ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదంటూ గెహ్లాట్ మండిపాటు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి