• Home » Manipur

Manipur

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

I.N.D.I.A : మణిపూర్ సందర్శనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి

ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 LokSabha: అవిశ్వాసానికి ఓకే

LokSabha: అవిశ్వాసానికి ఓకే

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది.

Manipur: 30 ఇళ్లు, దుకాణాల దహనం

Manipur: 30 ఇళ్లు, దుకాణాల దహనం

మణిపూర్‌(Manipur)లో హింసాకాండ కొనసాగుతోంది. బుధవారం మోరె జిల్లాలో ఒక మూక 30ఇళ్లు, దుకాణాలను దహనం చేసింది. నివారించటానికి వచ్చిన సాయుధ దళాలపై తుపాకులతో కాల్పులకు తెగబడింది.

అకృత్యం.. నిత్యకృత్యం

అకృత్యం.. నిత్యకృత్యం

ఆమె సాధారణ మహిళ.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని సూపర్‌ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లింది.

 Manipur: మణిపూర్‌లోకి   మయన్మారీలు

Manipur: మణిపూర్‌లోకి మయన్మారీలు

జాతుల ఘర్షణతోనే అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో మరో సమస్య..! పొరుగు దేశం మయన్మార్‌(Myanmar) ప్రజలు రాష్ట్రంలోకి భారీగా చొరబడ్డారు.

Opposition parties: మోదీపై అవిశ్వాసం!

Opposition parties: మోదీపై అవిశ్వాసం!

కొత్త భవనంలో ప్రారంభమైన తొలి రోజు నుంచే మణిపూర్‌ అల్లర్ల(Manipur riots)పై అట్టుడుకుతున్న పార్లమెంటు సమావేశాలు(Sessions of Parliament) మరో మలుపు తీసుకున్నాయి.

Manipur debate: ఉభయ సభల విపక్ష నేతలకు అమిత్‌షా లేఖ

Manipur debate: ఉభయ సభల విపక్ష నేతలకు అమిత్‌షా లేఖ

మణిపూర్ హింసపై చర్చిందేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఉభయసభల విపక్ష నేతలకు లేఖ రాసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మంగళవారంనాడు లోక్‌సభకు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చర్చకు సహకరించేందుకు వారు (విపక్షాలకు) సముఖంగా లేరని, దళితులపై కానీ, మహిళల సంక్షేమంపై కానీ ఏమాత్రం ఆసక్తి లేదని విమర్శించారు.

Manipur: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై పాక్షికంగా నిషేధం తొలగింపు

Manipur: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై పాక్షికంగా నిషేధం తొలగింపు

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు

మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.

Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్‌కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి