• Home » Manipur Violence

Manipur Violence

Manipur Violence: మణిపూర్‌లో మరో 6 నెలలు 'అఫ్‌స్పా' చట్టం పొడిగింపు

Manipur Violence: మణిపూర్‌లో మరో 6 నెలలు 'అఫ్‌స్పా' చట్టం పొడిగింపు

తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌ ను 'కల్లోలిత ప్రాంతం'గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.

Manipur violence: మణిపూర్‌లో బయటపడ్డ మరో దారుణం.. నెట్టింట వైరలైన ఈ ఫోటోలను చూస్తే గుండె బరువెక్కుతోంది!

Manipur violence: మణిపూర్‌లో బయటపడ్డ మరో దారుణం.. నెట్టింట వైరలైన ఈ ఫోటోలను చూస్తే గుండె బరువెక్కుతోంది!

కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు.

Himanta Biswa Sarma: మణిపూర్ సంక్షోభానికి కాంగ్రెస్ విధానాలే కారణమన్న అస్సాం సీఎం.. ప్లేటు భలే తిప్పేశాడుగా!

Himanta Biswa Sarma: మణిపూర్ సంక్షోభానికి కాంగ్రెస్ విధానాలే కారణమన్న అస్సాం సీఎం.. ప్లేటు భలే తిప్పేశాడుగా!

బీజేపీకి అత్యంత విధేయుడిగా పని చేస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి..

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్‌‌పై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్‌‌పై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

మణిపూర్‌లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు.

Arvind Kejriwal: సమస్యలు వచ్చినప్పుడల్లా మోదీ పారిపోయారు.. ప్రధానిపై ఢిల్లీ సీఎం ధ్వజం

Arvind Kejriwal: సమస్యలు వచ్చినప్పుడల్లా మోదీ పారిపోయారు.. ప్రధానిపై ఢిల్లీ సీఎం ధ్వజం

రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో..

Arvind Kejriwal: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇలాగే కొనసాగితే భారత్ ఎప్పటికీ విశ్వగురువు కాదు

Arvind Kejriwal: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇలాగే కొనసాగితే భారత్ ఎప్పటికీ విశ్వగురువు కాదు

కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..

Nirmala Sitaraman: జయలలిత చీరను లాగారు, ఆ అవమానాన్ని మర్చిపోయారా?.. ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

Nirmala Sitaraman: జయలలిత చీరను లాగారు, ఆ అవమానాన్ని మర్చిపోయారా?.. ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ కౌంటర్

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో ఎక్కడైనా మహిళలపై..

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్‌లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..

Manipur Violence: సీఎంను ఎందుకు తప్పించలేదో చెప్పిన అమిత్‌షా..!

Manipur Violence: సీఎంను ఎందుకు తప్పించలేదో చెప్పిన అమిత్‌షా..!

మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌ ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంలోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారని చెప్పారు.

Manipur Violence: ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ..

Manipur Violence: ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ..

ఢిల్లీ: మణిపూర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి