• Home » Manipur Violence

Manipur Violence

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో జాతి విద్వేషం తీవ్రరూపం దాల్చింది. ఆయుధాలతో వచ్చిన చొరబాటుదార్లు జిరిబాం జిల్లాలోని జైరివాన్‌ గ్రామంలో...

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

Manipur: భారీగా ప్రవేశించిన తీవ్రవాదులు: దాడులకు అవకాశం

పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోకి భారీగా కూకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కూకీ తీవ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులతో ఒక బృందంగా వీరాంత రాష్ట్రంలోని ప్రవేశించారని పేర్కొంది.

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

P.Chidabaram : వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

మణిపూర్‌ ఆవేదనను పట్టించుకుంటున్నామా? మునుపటి ‘పళని పలుకు’ పుటలు తిప్పుతూ నన్ను నేనే నిందించుకున్నాను. ఎందుకు? సంక్షుభిత మణిపూర్‌ గురించి తరచు రాయనందుకు.

Manipur: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్

Manipur: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్

మణిపూర్‌(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Manipur: రాష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్..

Manipur: రాష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్..

మణిపూర్‌లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Imphal : మళ్లీ భగ్గుమన్న మణిపూర్‌!

Imphal : మళ్లీ భగ్గుమన్న మణిపూర్‌!

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్‌, డ్రోన్‌ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్‌ నెలకొంది.

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస...ఆరుగురు మృతి

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస...ఆరుగురు మృతి

జాతుల ఘర్షణల్లో కొంతకాలంగా మణిపూర్‌ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో శనివారం ఉదయం చెలరేగిన హింసాకాండలో ఆరుగురు మృతి చెందారు.

Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్

Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సెక్‌మై లీకింతబీలోని బీజేపీ ఎమ్మెల్యే జాయ్ కిషన్ సింగ్ ఫామ్‌హౌస్‌లోని మూడు రైఫిళ్లను దుండగులు దొంగిలించారు.

మణిపూర్‌ను సందర్శించండి: ప్రధానికి రాహుల్‌ విజ్ఞప్తి

మణిపూర్‌ను సందర్శించండి: ప్రధానికి రాహుల్‌ విజ్ఞప్తి

అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీకి విపక్షనేత రాహుల్‌ గాంధీ మరోమారు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతియుత ప

Manipur Issue: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మళ్లీ విజ్ఞప్తి

Manipur Issue: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మళ్లీ విజ్ఞప్తి

ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న వేళ.. గురువారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మణిపూర్ ప్రజలకు సంబంధించిన ఫోటోను ఆయన షేర్ చేశారు. జాతుల మధ్య వైషమ్యాల కారణంగా మణిపూర్‌ ప్రజలకు ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి