• Home » Manila

Manila

3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం

3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం

భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి బంధాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మనీలాలో ఫలప్రదంగా ముగిసింది. ఇందులో ఐటీ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి