• Home » Mangalagiri

Mangalagiri

AP Politics: హరిప్రసాద్‌కు ఎమ్మెల్సీ ఎందుకో ఇచ్చారో చెప్పిన పవన్ కళ్యాణ్..

AP Politics: హరిప్రసాద్‌కు ఎమ్మెల్సీ ఎందుకో ఇచ్చారో చెప్పిన పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

TDP Office: చేసిందెవరు.. చేయించిందెవరు!?

TDP Office: చేసిందెవరు.. చేయించిందెవరు!?

ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు, రౌడీ షీటర్లు జరిపిన దాడిపై రెండున్నర సంవత్సరాల తర్వాత దర్యాప్తు మొదలైంది.

AP Politics: టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఎందుకంటే?

AP Politics: టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఎందుకంటే?

మంగళగిరి(Mangalagiri)లోని టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడి కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన వైసీపీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు.

Chandrababu: ప్రజావేదికపై చంద్రబాబు, లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ

Chandrababu: ప్రజావేదికపై చంద్రబాబు, లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ

అమరావతి: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.

VC Resign: నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..

VC Resign: నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..

గుంటూరు జిల్లా: నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తన పదవికి రాజీనామా చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న (శనివారం) ఆయన చాంబర్ ఎదుటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌కు తాళం వేసి నిరసన ప్రదర్శనలు చేశారు.

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

Amaravati : టీడీపీ కార్యాలయానికి జన ప్రవాహం

టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం జన ప్రవాహం పోటెత్తింది. పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న తోపులాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపు చిక్కుకొన్నారు.

Chandrababu: చంద్రబాబు చేతుల మీదుగా  ఫించన్ అందుకునేది వీరే..

Chandrababu: చంద్రబాబు చేతుల మీదుగా ఫించన్ అందుకునేది వీరే..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు.

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు.

Palla Srinivasa Rao: కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు

Palla Srinivasa Rao: కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ.. దండ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తి వేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి